అక్టోబర్ 2024 ద్వాదశ రాశుల వారి ఫలితాలు
భక్తి వార్తలు
తిరుమల
ప్రత్యేకం
Web Stories
అర్చన
ఇక్కడి గోదావరి నదికి వ్యాస మహర్షి ఇచ్చిన వరమేంటంటే..
తూర్పు గోదావరి జిల్లాలో గోదావరి నదీ తీరాన వెలసిన పుణ్యక్షేత్రమే కుండలేశ్వర స్వామి ఆలయం. ఇది వృద్ధ గౌతమి తీరాన ఉంది. స్కంద పురాణంలో వివరించిన ప్రకారం కాశీ యాత్రకు వెళ్లేవారు ముందుగా వృద్ధ గౌతమిలో స్నానం చేసి కుండలేశ్వరుని దర్శించుకున్న మీదటే అక్కడి వారంతా కాశీకి బయలుదేరుతారని చెబుతారు. ఈ క్షేత్రం అంతటి ప్రశస్తమైనది కాబట్టే దీనిని దక్షిణ కాశీగా వ్యవహరిస్తున్నారు. శివుని ఆజ్ఞ మేరకు వ్యాస మహర్షి..
పంచాంగం
అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..
కనక వర్ష ధాత్రి కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై వెలసిన మహాశక్తి. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా దుర్గమ్మ పూజలందుకుంటోంది. శక్తికి నిదర్శనంగా ఈ అమ్మలగమ్మను అమ్మను భక్తులు కొలుచుకుంటారు. విజయవాడ పట్టణంలో, ఇంద్రకీలాద్రి పర్వతంపై మహోన్నతంగా కొలువై ఉన్న అమ్మవారు. ఈ కొండ మధ్యగా ప్రవహించే కృష్ణా నది ఒక సన్నని మార్గం (బెజ్జం) ద్వారా ముందుకు సాగుతుంది. ఈ కారణంగా ఆ ప్రదేశాన్ని తొలుత “బెజ్జం వాడ” అని















































