శ్రీ పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాల పురాణ ప్రాశస్త్యం ఏంటంటే..
వైశాఖ మాసంలో ఏం చేయాలంటే..
మే 1న శ్రీ కపిలేశ్వరాలయంలో పత్ర పుష్పయాగం
దేశంలోనే అత్యున్నత వేద విద్యాకేంద్రంగా శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం
పుత్ర గణపతి వ్రత విధానమేంటంటే..
previous arrow
next arrow
 

Bhakthi TV LIVE

Follow Us On

Web Stories

అర్చన

వైశాఖ మాసంలో ఏం చేయాలంటే..

వైశాఖ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన శ్రేయస్కరమని చెబుతారు. దీనిని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. ఈ మాసంలో శ్రీహరి కృపను పొందేందుకు కొన్ని ఆచరణలను అనుసరించాల్సి ఉంటుందని చెబుతారు. సూర్యోదయ స్నానంతో పాటు త్యాగం, సేవ వంటివి మరణానంతరం ఆత్మశాంతికి, వైకుంఠ ప్రాప్తికి దోహదం చేస్తాయని విశ్వాసం. ఇంకా ఏం చేయాలో తెలుసుకుందాం. ‘ప్యావు’ (జలసేవ) — త్రిదేవుల అనుగ్రహం దాహార్థులకు చల్లని నీరు అందించడం అనేక యజ్ఞఫలాలకు

పంచాంగం

అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..

అర్జనుడు తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని పొందింది ఇక్కడేనట..

కనక వర్ష ధాత్రి కనకదుర్గమ్మ.. ఇంద్రకీలాద్రిపై వెలసిన మహాశక్తి. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా దుర్గమ్మ పూజలందుకుంటోంది. శక్తికి నిదర్శనంగా ఈ అమ్మలగమ్మను అమ్మను భక్తులు కొలుచుకుంటారు. విజయవాడ పట్టణంలో, ఇంద్రకీలాద్రి పర్వతంపై మహోన్నతంగా కొలువై ఉన్న అమ్మవారు. ఈ కొండ మధ్యగా ప్రవహించే కృష్ణా నది ఒక సన్నని మార్గం (బెజ్జం) ద్వారా ముందుకు సాగుతుంది. ఈ కారణంగా ఆ ప్రదేశాన్ని తొలుత “బెజ్జం వాడ” అని